రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్-2 ప్రారంభోత్సవం
17 Feb 2022 2:35 PM
ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించిన సీఎం వైయస్ జగన్, కేంద్ర మంత్రులు
విజయవాడ: విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద నిర్మించిన ఫై ఓవర్-ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్రెడ్డిలు ప్రారంభించారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను సీఎం వైయస్ జగన్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్రెడ్డి తిలకించారు. కార్యక్రమంలో మంత్రులు శంకర్ నారాయణ , నారాయణస్వామి, కొడాలి నాని, ఆళ్ల నాని, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.