పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్‌గా విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్య‌స‌భ స‌భ్యులు విజయసాయిరెడ్డిని వైయ‌స్ఆర్ సీపీ అన్ని అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్‌గా నియ‌మించారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. 

Back to Top