రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
రేపు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
20 Oct 2022 4:51 PM
సంస్మరణ దినోత్సవంలో పాల్గొననున్న సీఎం వైయస్ జగన్
విజయవాడ: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు (21.10.2022, శుక్రవారం) పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 8 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం చేరుకోనున్న సీఎం, పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత ప్రసంగం అనంతరం పోలీస్ అమరవీరులకు శ్రద్దాంజలి ఘటిస్తారు.