కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
10 Jan 2022 12:15 PM
చిత్తూరు : నిండ్ర మండలం పాదిరి గ్రామం, నగరి మండలం కృష్ణారామాపురం, ఓజీకుప్పం, నగరి పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఆర్కే రోజా సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. పాదిరి గ్రామం నుంచి వైస్ సర్పంచ్ ఎం.సౌందర్రాజన్, బీసీ కాలనీ బాబు ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు సురేష్, నాగార్జున, రాఖీ, దిలీప్, రవి బాబు, యశోదమ్మ, భాస్కర్, రేవతి, రేష్మా వెంకటేశులు, మునస్వామి, సెల్వం, ప్రదీప్, భాస్కర్ వీరితో పాటు 40 మంది, నగరి మండల నాయకులు హరిరెడ్డి, రంగనాథంల ఆధ్వర్యంలో కృష్ణారామాపురం నుంచి సురేష్, ఓజీ కుప్పం నుంచి సతీష్, ప్రకాష్, సురేష్ ధరణి, కొత్తపేట గోవర్ధన్, నగరి ఫాజుల్, అరుణ్కుమార్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి శ్యామ్లాల్, నిండ్ర మండల అధ్యక్షులు వేణురాజు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.