పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు?
గిట్టుబాటు ధర కల్పించడంలో టీడీపీ ప్రభుత్వం విఫలం
25 Apr 2019 12:26 PM
కరువు మండలాల్లో ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేయలేదు
వైయస్ఆర్సీపీ సీనియర్ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి
తూర్పుగోదావరి: రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి ధ్వజమెత్తారు.రాజమండ్రిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతుకు చట్టబద్ధంగా దక్కాల్సిన ధర కాకుండా తక్కువకు కొంటున్నారన్నారు.ఎకరాకు కౌలు రైతు రూ.30వేలు వరుకు నష్టపోయారన్నారు.గోదావరి జిల్లాల్లో పంట దిగుబడి వచ్చినా రైతులకు మాత్రం లాభం లేదన్నారు.కరువు మండలాల్లో ఇన్పుట్ సబ్సిడీని పంపిణీ చేయలేదన్నారు.