చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
సీఎం సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు
30 Nov 2022 6:17 PM
అన్నమయ్య జిల్లా: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి `జగనన్న విద్యా దీవెన` నగదు విడుదల నేపథ్యంలో మదనపల్లెకు చేరుకున్న సీఎం వైయస్ జగన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బి. నరేష్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అఘా మొహిద్దీన్ ఖాన్ వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.