ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
ఈవీఎంల భద్రతపై అనుమానాలు
26 Apr 2019 5:42 PM
సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై అధికారులు వివరణ ఇవ్వాలి
వైయస్ఆర్సీపీ వేమూరు అభ్యర్థి మేరుగ నాగార్జున
గుంటూరు: వేమూరు నియోజకవర్గానికి సంబంధించి నాగార్జున యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అర్ధరాత్రి సమయంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని వైయస్ఆర్సీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు.అధికారులు వివరణ ఇవ్వాలని కోరారు. యూనివర్శిటీకి చేరుకున్న ఆయన స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలను పరిశీలించారు.రాత్రి సమయంలో మూడు గంటల పాటు సీసీ కెమెరాలు పనిచేయలేదని దీనికి వెనుక అంతర్యం ఏమిటో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.