పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
ఎంపీ విజయసాయిరెడ్డి లేఖకు స్పందించిన రాష్ట్రపతి
24 Dec 2019 6:33 PM
సుజనా చౌదరి ఆర్థిక నేరాలపై విచారణ జరపాలని ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ
ఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి లేఖపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పందించారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి ఆర్థిక నేరాలపై విచారణ జరపాలని ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్రపతికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈడీ, సీబీఐ చేత సుజనా చౌదరి ఆర్థిక నేరాలపై దర్యాప్తు జరిపించాలని లేఖలో పేర్కొన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి లేఖపై స్పందించిన రాష్ట్రపతి ఫిర్యాదును హోంశాఖకు పంపించారు. ఎంపీ విజయసాయిరెడ్డి లేఖను సంబంధిత శాఖలకు కేంద్ర హోంశాఖ పంపించింది.