చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
సీఎం వైయస్ జగన్ను కలిసిన పిన్నెల్లి
07 Jan 2020 7:16 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కలిశారు. కాన్వాయ్పై టీడీపీ గూండాలు చేసిన రాళ్ల దాడి, గన్మెన్పై దాడిని సీఎంకు పిన్నెల్లి వివరించారు. కావాలనే చంద్రబాబు హింసను ప్రేరేపిస్తున్నాడని, వైయస్ఆర్ సీపీ నేతలపై దాడులను ప్రోత్సహిస్తున్నాడని, రైతుల ముసుగులో కొంతమంది టీడీపీ గూండాలు చేరి దాడి చేశారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సీఎంకు వివరించారు. పిన్నెల్లిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్తో సీఎం వైయస్ జగన్ మాట్లాడారు.