మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది
రెండో దశలోనూ వైయస్ఆర్సీపీ ప్రభంజనం
13 Feb 2021 5:33 PM
మొదలైన పంచాయతీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్
అమరావతి : పంచాయతీ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి దశ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ మద్దతుదారులు దాదాపు 90 శాతం మంది సర్పంచ్లుగా ఎన్నిక అయ్యారు. ఇవాళ రెండో దశ ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభమైంది. 2,786 పంచాయతీలు, 20,817 వార్డులలో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇప్పటికే 539 పంచాయతీలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కోక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటివరకూ ఓవరాల్గా వైయస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 523 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 21 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 1, ఇతరులు 5 చోట్ల గెలుపొందారు.