‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
నవంబర్ 2న స్కూళ్ల పునఃప్రారంభం
29 Sep 2020 2:12 PM
అక్టోబర్ 5న జగనన్న విద్యా కానుక పంపిణీ
కలెక్టర్ల సమావేశంలో సీఎం వైయస్ జగన్ ఆదేశాలు
తాడేపల్లి:ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏపీలో స్కూళ్ల పునః ప్రారంభం వాయిదా పడింది. అక్టోబర్ 5న స్కూళ్లు ప్రారంభించాలని ఇదివరకే నిర్ణయం తీసుకోగా, ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ నవంబర్ 2న పాఠశాలలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ సీఎం వైయస్ జగన్ కలెక్టర్లతో నాడు-నేడు, స్పందన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్కూళ్ల పునఃప్రారంభంపై చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. అలాగే అక్టోబర్ 5న జగనన్న విద్యా కానుక అందించాలని, అక్టోబర్లోగా విద్యార్థులు యూనిఫాం కుట్టించుకొని స్కూళ్లకు సిద్ధమవుతారని సూచించారు.