పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
ఓటుకు కోట్లు కేసులో పారిపోయి వచ్చింది తమరే చంద్రబాబూ
30 Jul 2019 1:30 PM
ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
అమరావతి: ఓటుకు కోట్లు కేసులో పారిపోయి వచ్చింది తమరే చంద్రబాబూ అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. బందర్ పోర్టును మరో రాష్ట్రానికి ఎలా అప్పగిస్తారో ఇంగిత జ్ఞానం లేని వారికి ఎవరికీ అర్థం కాదు అన్నారు. హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా లాలూచీకి ప్రయత్నించి భంగపడింది మీరే కదా అన్నా రు. ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించకండని చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సూచించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో స్పందించారు.