వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఉద్యోగుల గొంతు నొక్కడం వల్లే కదా కుర్చీ నుంచి జారిపడింది
30 Jul 2019 11:28 AM
ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
అమరావతి: టీడీపీ ప్రభుత్వం ఉద్యోగుల గొంతునొక్కడం వల్లే చంద్రబాబు సీఎం కుర్చీ నుంచి జారిపడ్డారని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. మీ రాక్షస పాలనలో ఉద్యోగులు నిరసన తెలిపే అవకాశం ఎక్కడిచ్చారు. అంగన్వాడీ చెల్లెమ్మలను గు్రరాలతో తొక్కించిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులు, బెదిరింపులు, గుండాల్లా దాడి చేసిన మీ ఎమ్మెల్యేలు ఉద్యోగుల గొంతు నొక్కడం వల్లే కదా తమరు కుర్చీ నుంచి జారిపడిందని గుర్తు చేశారు.