వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
ఇదేం వాదన బాబూ?
19 Jul 2019 12:03 PM
ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
అమరావతి: అధికారం పోయిన తరువాత మైండ్ మరింత దెబ్బతిన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘‘గూగుల్ మ్యాప్స్ ప్రకారం కృష్ణానది భవానీ ద్వీపం నుంచే మొదలవుతుందట, ప్రకాశం బ్యారేజీ కట్టకముందే లింగమనేని గెస్ట్హౌస్ ప్రాంతం నది వెలుపలే ఉండేదట’’ ఇదేం వాదన బాబు? అంటూ ట్వీట్టర్ ద్వారా చంద్రబాబును విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.