మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
సీఎం వైయస్ జగన్ను కలిసిన ఎంపీ గురుమూర్తి
03 May 2021 11:05 AM
తాడేపల్లి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో విజయం సాధించిన డాక్టర్ ఎం. గురుమూర్తి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ను ఎంపీ గురుమూర్తితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఎంపీ అభ్యర్థిగా పార్టీ తరఫున నిలబెట్టడంతో పాటు భారీ మెజార్టీతో గెలిపించినందుకు సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా తిరుపతి ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి గురుమూర్తి విజయం కోసం సమష్టిగా పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం వైయస్ జగన్ అభినందించారు.