కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
సీఎం వైయస్ జగన్ రైతుల కష్టాలు తీర్చారు
18 May 2020 12:56 PM
వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రైతులకు అండగా నిలిచారని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టారన్నారు. ఎమ్మెల్యే పద్మావతి మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాల్లోనే వేరుశనగ విత్తనాల పంపిణీ అభినందనీయమన్నారు. టీడీపీ పాలనలో విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. క్యూ లైన్లలో రైతులు చనిపోయినా చంద్రబాబు పట్టించుకోలేదని మండిపడ్డారు. సీఎం వైయస్ జగన్ రైతుల కష్టాలు తీర్చారని, కరోనా కష్టకాలంలోనూ రైతులకు పంట పెట్టుబడి సాయం అందించారన్నారు.