చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
టీడీపీ బీసీల ద్రోహి
07 Jan 2022 4:13 PM
మంత్రి వేణుగోపాలకృష్ణ
తూర్పు గోదావరి: తెలుగు దేశం పార్టీ బీసీల ద్రోహి అని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. టీడీపీలో బీసీలంటే యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు మాత్రమే అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. గతంలో బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. బీసీల కోసం చంద్రబాబు కొత్త కుయుక్తులతో నాటకాలు అడుతున్నారని మండిపడ్డారు. బీసీలను రాజ్యాధికారం దిశగా తీసుకెళతున్న ఘనత సీఎం వైయస్ జగన్దే అన్నారు. బీసీలకు 111 కార్పొరేషన్ పదవులు ఇచ్చి సీఎం వైయస్ జగన్ గౌరవించారని గుర్తు చేశారు.