మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వైయస్ జగన్ చిత్తశుద్ధిపై అనుమానం వద్దు
17 Jun 2019 11:27 AM
మంత్రి అవంతి శ్రీనివాస్
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించాల్సిన అవసరం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. శాసన మండలిలో జరిగిన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. గతంలో చంద్రబాబు వైయస్ఆర్సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. వారిపై అప్పట్లో అనర్హత వేటు వేయలేదు. ప్రత్యేక హోదా విషయంలో వైయస్ జగన్ మొదటి నుంచి ఒకే తీరుగా ఉన్నారు. హోదా కోసం మా పార్టీ కట్టుబడి ఉంది.