మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
బాబు హయాంలో ఇన్సైడర్ ట్రేడింగ్
26 Jul 2019 11:23 AM
ప్రైవేట్ కంపెనీల కోసం పాలసీలు రూపొందించారు
మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
అమరావతి: చంద్రబాబు హయాంలో పరిశ్రమల ఏర్పాటు విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఐటీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి విమర్శించారు. కొన్ని కంపెనీలకు ప్రభుత్వమే భూమిచ్చి తిరిగి అద్దెకు తీసుకుందన్నారు. గత పాలనలో ప్రభుత్వ సహకారం లేక పరిశ్రమలు వెళ్లిపోయాయని విమర్శించారు. తెలంగాణలో 5 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాల కల్పన జరిగిందని వివరించారు.
డీటీపీ పాలసీలో మనమే భూములు ఇచ్చామని, వాళ్ల నుంచి రెంట్ తీసుకున్నామన్నారు. ఐటీ బెనిఫిట్స్ కూడా కంపెనీలకు ఇచ్చారన్నారు. డీటీపీ పాలసీలో ఇన్సైడర్ ట్రెడింగ్ జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వంలో వారికి తెలిసిన వారికి ఒక పాలసీ, తెలియని వారికి మరో పాలసీ అమలు చేయడంతో పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లారని తెలిపారు.