వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
సీఎం అధ్యక్షతన కొనసాగుతున్న కీలక సమావేశం
27 Apr 2022 4:24 PM
మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో–ఆర్టినేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు హాజరు
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ 26 జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కో–ఆర్టినేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ మూడేళ్లలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు, పార్టీ బలోపేతం, గడప గడపకూ వైయస్ఆర్ సీపీ కార్యక్రమం వంటి అంశాలపై చర్చించనున్నారు. ప్రభుత్వం, వైయస్ఆర్ సీపీ సమన్వయంపై సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే రెండు సంవత్సరాల కార్యాచరణను ప్రకటించనున్నారు.