రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
రాష్ట్రాభివృద్ధికి టీడీపీ అడ్డుపడుతోంది
22 Jul 2019 4:23 PM
టీడీపీ దురాలోచనలను ప్రజలు గ్రహించాలి
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
అమరావతిః నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులు రాష్ట్రంలో నిరుద్యోగులు,మహిళలు,ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు శుభ పరిణామం అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.పరిశ్రమలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు,నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు 50 శాతం, మహిళలకు 50 శాతం రిజర్వేషన్ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం చారిత్రాత్మకమన్నారు.ఇలాంటి మంచి వార్త రాష్ట్ర ప్రజలందరికి చేరకూడదని చంద్రబాబు అడ్డుపడటం దుర్మార్గమన్నారు.ప్రతిపక్ష సభ్యులతో స్పీకర్ పొడియం వద్దకు వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు.రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షం అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. దురాలోచనలతో టీడీపీ ప్రవర్తిస్తుందని తెలిపారు.టీడీపీ తీరును రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరారు.