ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
తప్పుడు ప్రచారాలు చేస్తే.. చూస్తూ ఊరుకోం
24 Jan 2020 4:10 PM
చంద్రబాబుపై మంత్రి కన్నబాబు ఫైర్
విజయవాడ: దుష్ప్రచారంలో చేయడంలో చంద్రబాబు ఆరితేరిపోయాడని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అనుకూల మీడియంతో తప్పుడు ప్రసారాలు, కథనాలు రాయిస్తూ ప్రజలను తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. విజయవాడలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. నిజాలను వక్రీకరించడం చంద్రబాబుకు అలవాటని, నీచ రాజకీయాలు చేయడంలో దిట్ట అని మండిపడ్డారు. టీడీపీ నేతలంతా ఫ్రస్టేషన్లో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.