మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎం వైయస్ జగన్కు ఆహ్వానం
26 Nov 2022 11:26 AM
తాడేపల్లి: డిసెంబర్ 6 నుంచి 12 వరకు జరుగుతున్న కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని పీఠాధిపతి హాజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేనీ ఆహ్వానించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పీఠాధిపతి, కడప ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి సీఎం వైయస్ జగన్ను కలిసి ఉర్సు ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.