సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
ఆస్తుల కోసమే అమరావతి రైతుల ఆరాటం
26 Oct 2022 3:31 PM
మాజీ మంత్రి కొడాలి నాని
కృష్ణా జిల్లా: ఆస్తుల కోసమే అమరావతి రైతులు ఆరాటపడుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలది ఆకలి పోరాటం చేస్తుంటే ఆస్తులు పెంచుకోవాలని అమరావతి రైతులు ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సృష్టించిన మాయాలోకమే భ్రమరావతి అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అందరూ బాగుండాలని సీఎం వైయస్ జగన్ కోరుకుంటున్నారని తెలిపారు. ఆరునూరైనా మూడు రాజధానుల ఏర్పాటు తథ్యమని తేల్చిచెప్పారు.