నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
18 Mar 2019 10:33 AM
నేటి నుంచి 25 వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు మార్చి 28
అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగా జిల్లాల వారీగా కూడా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. నోటిఫికేషన్ ప్రక్రియతో రాష్ట్రంలోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి ఈనెల 25 వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు మార్చి 28, ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుంది.