బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
అన్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేస్తాం
14 Dec 2019 2:00 PM
డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
వైయస్ఆర్ జిల్లా: ఐదు శతాబ్దాల క్రితం తిరుమలకు అన్నమయ్య నడిచిన కాలిబాటను అభివృద్ధి చేస్తామన్నాని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చెప్పారు. వైయస్ఆర్ సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చేపట్టిన 17వ తిరుమల మహా పాదయాత్రలో శనివారం ఆయన పాల్గొన్నారు. పల్లంపేట మండలం అప్పయ్యరాజు పేట వద్ద ఆకేపాటి పాదయాత్ర చేరుకున్న క్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్బాషా ఆకేపాటిని కలిశారు. అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ.. అన్నమయ్య కాలిబాట మార్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కూడా సుముఖంగా ఉన్నారన్నారు. తిరుమల మహా పాదయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంటరీ అధ్యక్షుడు సురేష్బాబు కూడా పాల్గొన్నారు.