వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు మే నెలాఖరుకు పూర్తి
16 Dec 2019 10:06 AM
డిప్యూటీ ముఖ్యమంత్రి ఆళ్లనాని
అసెంబ్లీ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీలన్నింటిని 2020 మే నెలాఖరుకు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. తాడేపల్లిగూడెం ఏరియాని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. దశల వారిగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఈ ఏడాది ఆ ఆసుపత్రి అభివృద్ధికి సుమారు రూ.11.22 కోట్లు సీఎం వైయస్ జగన్ కేటాయించారు. డాక్టర్లు, నర్సుల కొరతను కూడా మే నెలాఖరు నాటికి భర్తీ చేపడుతాం. మెడాల్పై పరిశీలన చేస్తాం.