వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఆల్ ఇండియా ర్యాంకర్కు అభినందనలు
02 Jul 2022 2:42 PM
కర్నూలు: కర్నూల్ చాణక్యపురి కాలనీలోని మదర్ థెరిస్సా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్లో చదువుకొని ఎన్ఐపీఈఆర్(NIPER) ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థిని పద్మావతిని ఎంపీ సంజీవ్కుమార్, ఎమ్మెల్యే శ్రీదేవి అభినందించారు. పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం బోగోలు గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి వెంకటేశ్వరమ్మ గార్ల కూతురు పద్మావతి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించడంతో శనివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కర్నూలు నగర మేయర్ బివై రామయ్య, మదర్ థెరిస్సా విద్యా సంస్థల అధినేత సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.