రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
4న పశ్చిమగోదావరిలో సీఎం వైయస్ జగన్ పర్యటన
02 Nov 2020 10:17 AM
తాడేపల్లి: ఈనెల 4వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పర్యటించనున్నారు. ఏలూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. అదే విధంగా ఏలూరు కార్పొరేషన్ మాజీ మేయర్ నూర్జహాన్ కుమార్తె వివాహ వేడుకకు సీఎం హాజరుకానున్నారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో పటిష్ట భద్రతా చర్యలపై ఉన్నతాధికారులు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సమీక్ష చేపట్టారు. తమ్మిలేరు వరద ముంపు నుంచి ఏలూరు నగర ప్రజలకు శాశ్వత పరిష్కారం లభించేలా తమ్మిలేరు వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి తంగెళ్లమూడి వద్ద సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన చెప్పారు.