రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
కేంద్రమంత్రి భూపేంద్రతో ముగిసిన సీఎం భేటీ
28 Dec 2022 3:10 PM
న్యూఢిల్లీ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలపెట్టిన ప్రాజెక్టులకు సంబంధించి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనుమతులు రావాల్సిన ప్రాజెక్టు వివరాలను కేంద్రమంత్రికి వివరించారు. రాత్రి 10 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం వైయస్ జగన్ భేటీ కానున్నారు.