మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
నర్సీపట్నం బయల్దేరిన సీఎం వైయస్ జగన్
30 Dec 2022 10:56 AM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పర్యటనకు బయల్దేరారు. ఈరోజు ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం వైయస్ జగన్ మరికాసేపట్లో నర్సీపట్నం మండలం బలిఘట్టం చేరుకుంటారు. అనంతరం జోగునాథునిపాలెం వద్ద నర్సీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన, తాండవ–ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత మ.1.25కు తిరుగు ప్రయాణమై తాడేపల్లి తన నివాసానికి చేరుకుంటారు.