మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
రామ్కో సిమెంట్ పరిశ్రమను ప్రారంభించిన సీఎం వైయస్ జగన్
28 Sep 2022 11:58 AM
నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో రూ.1,790 కోట్లతో నెలకొల్పిన రామ్కో కంపెనీ సిమెంట్ పరిశ్రమను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. రెండు రోజుల తిరుమల పర్యటన పూర్తి చేసుకొని నంద్యాల జిల్లా కొలిమిగుండ్లకు సీఎం చేరుకున్నారు. ఓర్వకల్లులోని ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వైయస్ఆర్ సీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. కొలిమిగుండ్లకు చేరుకున్న సీఎం వైయస్ జగన్ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించారు.