మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
గంగమ్మ ఆలయంలో సీఎం వైయస్ జగన్ ప్రత్యేక పూజలు
27 Sep 2022 6:42 PM
తిరుపతి: తిరుమల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తిరుపతిలోని శ్రీగంగమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్కు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీగంగమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించిన సీఎం.. అమ్మవారిని దర్శించుకొని, పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనమిచ్చి తీర్థప్రసాదాలు అందించారు. సీఎం వైయస్ జగన్ వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, ఎంపీ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.