గృహ నిర్మాణ శాఖ‌పై సీఎం స‌మీక్ష‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న గృహ నిర్మాణ శాఖ‌పై స‌మీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జ‌రుగుతున్న‌ ఈ సమావేశానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top