రాజ్యాంగ నిర్మాత‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళి

తాడేప‌ల్లి: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా తాడేప‌ల్లిలోని త‌న నివాసంలో అంబేద్కర్‌ చిత్రపటానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పూల‌మాల వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు. కార్యక్రమంలో మంత్రులు పినిపే విశ్వరూప్, మేరుగ నాగార్జున, ఎంపీలు వైయ‌స్‌ అవినాష్‌ రెడ్డి, నందిగం సురేష్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘరామ్ పాల్గొన్నారు. 

Back to Top