రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
శాస్త్రవేత్తల కృషి పట్ల దేశం గర్విస్తోంది
07 Sep 2019 11:10 AM
చంద్రయాన్-2 శాస్త్రవేత్తలను అభినందించిన సీఎం వైయస్ జగన్
అమరావతి: ఇస్రో శాస్తవేత్తల కృషి పట్ల దేశం గర్విస్తోందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రయాన్-2 శాస్త్రవేత్తల కృషిని సీఎం వైయస్ జగన్ ప్రశంసించారు. శాస్త్రవేత్తల నిర్విరామ కృషిని అభినందిస్తూ సీఎం వైయస్ జగన్ ట్విట్ చేశారు. లక్ష్యాన్ని చివరి దశ వరకు చేరుకున్నామని,శాస్త్రవేత్తల కృషి పట్ల దేశం గర్విస్తోందన్నారు.ఈ ఆటంకం రాబోయే విజయానికి నాంది కాబోతుందన్నారు.ఈ సమయంలో ఇస్రో బృందానికి జాతి అండగా నిలబడిందన్నారు.
చంద్రయాన్-2 ప్రయోగం కీలక దశలో సాంకేతిక సమస్యలు తలెత్తి విక్రమ్ ల్యాండర్ నుంచి సంబంధాలు తెగిపోవడంతో దేశ ప్రజలు, శాస్త్రవేత్తలు నిరాశలో కూరుకుపోయారు. శాస్త్రవేత్తల నిర్విరామ కృషిని వైయస్ జగన్ అభినందించారు.