ప్రధాని మోడీతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో సీఎం వైయస్‌ జగన్‌ చర్చించనున్నారు. ప్రధానితో సమావేశం అనంతరం కేంద్రమంత్రులను సీఎం వైయస్‌ జగన్‌ కలవనున్నారు. 
 

Back to Top