కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో సీఎం వైయస్ జగన్ భేటీ
07 Jan 2022 2:34 PM
తాడేపల్లి: ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి భేటీ కానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం వైయస్ జగన్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్టాఫ్ కౌన్సిల్లోని అన్ని సంఘాలకు చర్చలకు ఆహ్వనించారు. ఈ రోజు ఉద్యోగ సంఘాల సమక్షంలోనే పీఆర్సీపై తుది ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.