మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం
16 Oct 2019 11:20 AM
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటికి క్రితం ప్రారంభమైంది. సచివాలయంలో జరుగుతున్న కేబినెట్ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రూ.46 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు, మిల్లెట్, పప్పుధాన్యాల బోర్డుల ఏర్పాటు, చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, అమ్మ ఒడి పథకం విధి విధానాలపై, రోబోటిక్ ఇసుక తయారీపై, ఇసుక రవాణాకు యువతకు వాహనాల మంజూరు ప్రతిపాదనలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.
Read Also: పైడితల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి బొత్స దంపతులు