రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
పైడితల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి బొత్స దంపతులు
15 Oct 2019 4:32 PM
విజయనగరం: విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం వైభవంగా సాగుతోంది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు ప్రభుత్వ తరుఫున పైడితల్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. సిరిమానోత్సవం సందర్భంగా అమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.