మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
02 Jun 2020 1:56 PM
తాడేపల్లి: తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. లాక్డౌన్ నేపథ్యంలో నిలిపివేసిన తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనాలను తిరిగి పునఃప్రారంభించాలని కోరుతూ టీటీడీ ఈఓ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు అనుమతి ఇచ్చింది. ఆరు అడుగుల భౌతికదూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని సూచన చేసింది.