తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తమిళనాడు రాష్ట్ర వైయస్ఆర్ సేవాదళ్ కమిటీలో వివిధ హోదాల్లో నియామకాలు చేపడుతూ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్హులు జారీ అయ్యాయి.