<strong>వైయస్ ఆర్ సీపీ ఆస్ట్రేలియా కమిటీ ప్రకటన<br/><strong>హైదరాబాద్</strong> : వైయస్ఆర్ సీపీ ప్రవాసాంధ్రుల విభాగంలో ఆస్ట్రేలియా కమిటీ కన్వీనర్ గా కెవి రమణారెడ్డి, కో-కన్వీనర్లుగా వెంకట్ గొండేసి, శేఖర్ లంకెలను నియమించారు. పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈకమిటీలో పలువురిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా కమిటీలో నియమితులైన వారి జాబితా <br/><br/> <br/><br/></strong>