మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ఆర్సిపి సిఇసి సభ్యునిగా జిట్టా
12 Nov 2012 6:06 PM
హైదరాబాద్, 12 నవంబర్ 2012: నల్గొండ జిల్లాకు చెందిన యువ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యునిగా నియమించినట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేసినట్లు పార్టీ తెలిపింది. దీనితో పాటు జిట్టాను హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు రీజినల్ కో ఆర్డినేటర్గా కూడా నియమించినట్లు ఆ ప్రకటనలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.