మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఆరుగురు రాష్ట్ర కార్యదర్శుల నియామకం
27 Oct 2017 7:13 PM
హైదరాబాద్ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా పలువురు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్రకార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్తూ, కొండవీటి నాగభూషణం ఎం.కుమార్ రాజా , షేక్ సలీం భాషా, వి,నాగరాజ రెడ్డి, కె.సురేష్ బాబు లను కార్యదర్శులుగా నియమించారు.