వైయస్ఆర్సీపీ నాయకుడు కన్నబాబుతూర్పు గోదావరి: తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని వైయస్ఆర్సీపీ నాయకుడు కన్నబాబు హెచ్చరించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం తుని పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైయస్ జగన్ అడుగులో అడుగు వేయడం మనందరికీ గర్వకారణమన్నారు.