వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కూరుకుంటలో పార్టీ పతాకం ఆవిష్కరణ
12 Dec 2017 12:19 PM
అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర రాప్తాడు నియోజకవర్గం కూరుకుంటకు చేరుకుంది. కూరుకుంట ఎస్సీ కాలనీలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వైయస్ జగన్ సమీపంలోని అంధ మహిళల ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ అంధ మహిళలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ వస్తుందా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఆశ్రమాన్ని నడపడం అభినందనీయమన్నారు.