రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
కొత్తవంతెనకు చేరుకున్న వైయస్ జగన్
14 Apr 2018 3:24 PM
విజయవాడ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ నగరంలోని కొత్త వంతెనకు చేరుకున్నారు. కృష్ణా జిల్లాలోకి వైయస్ జగన్ ప్రవేశించినప్పటి నుంచి వేలాదిగా ఆయన వెంట అడుగులో అడుగులు వేయడంతో నగరం జనసంద్రమైంది. స్థానికులు తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్తున్నారు.