19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
అంబేద్కర్ కాలనీలో సమస్యల వెల్లువ
08 Mar 2018 1:19 PM
ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అంబేద్కర్ కాలనీకి చేరుకున్న వైయస్ జగన్కు సమస్యలు స్వాగతం పలికాయి. కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయని, తాగేందుకు నీరు లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు వేయడం విస్మరించారని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. మనందరి ప్రభుత్వం రాగానే అభివృద్ధి చేస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.