వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
టమాట జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తా
13 Dec 2017 5:55 PM
అనంతపురం: నష్టపోతున్న టమాట రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధి, జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం వైయస్ జగన్ టమాట రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముత్యాలనాయుడు అనే రైతు తమ కష్టాలను వైయస్ జగన్కు వివరించారు. దళారుల జోక్యంతో నష్టాలపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. గిట్టుబాటు ధర లేదని, కూలీల రేట్లు విఫరీతంగా పెరిగాయని తెలిపారు. ఎకరాకు పెట్టుబడి రూ.50 వేలు ఖర్చు అవుతుందని చెప్పారు. మన ప్రభుత్వం వచ్చాక రైతులకు మేలు చేస్తామని వైయస్ జగన్ మాట ఇచ్చారు.